Add to my Favorites                                                                                                                        
ప్లాష్.. ప్లాష్.. ప్లాష్.. **** జన సంద్రమయిన కొండగట్టు**** కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమయింది....లక్షమందిపైగా దీక్షాధారులు ఇరుముడి ధరించి ఓం శ్రీరామ జయరామ...జయ జయ రామ అంటు తరలిరావడం తో కరీంనగర్ జిల్లా కొండగట్టు కషాయమయమయింది...పచ్చని చేట్లు..పక్రుతి అందలా మద్య కొండపై వెలసిన ఆంజనేయ స్వామిని ధర్శించుకునేందుకు మొక్కులు తిర్చుకునేందుకు తెలంగణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో కొండగట్టుకు దారి తీసిన మర్గాలన్నీ సందడిగా మరాయి.
Flash News
Guest Book
Page Under Construction
copyright© 2009 Kondagattuanjanna.com. All rights reserved.